
శనివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2025
కొనుగోలు కేంద్రాలు 204
రైతులు 20,583
సేకరించిన ధాన్యం 1,11,337
మెట్రిక్ టన్నులు
ధాన్యం విలువ రూ.258కోట్లు
చెల్లించింది రూ.150కోట్లు
సన్నధాన్యం రైతుల సంఖ్య 19,763
సన్నధాన్యం కొనుగోలు 25,924 టన్నులు
అందించాల్సిన బోనస్ రూ.9.88 కోట్లు
బోనస్ రాలే..
నేను ఆరెకరాల్లో వరి పంట సా గుచేశాను. 100 క్వింటాల సన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించాను. ధాన్యం డబ్బులు ఖాతాలో జమయ్యా యి. ఇక బోనస్ ఎప్పుడు వేస్తారో తెల్వదు. ఇదే విషయమై అధికారులను అడిగితే డబ్బులు రావడానికి ప్రాసెస్ జరుగుతుందని చెబుతున్నారు.
– బొల్లు సరోత్తం రెడ్డి, టేకుమట్ల
త్వరలోనే ఖాతాలో
జమవుతాయి..
సన్న రకం ధాన్యానికి సంబంధించి బోనస్ రూ.9.88 కోట్లు ఇచ్చేది ఉంది. దానికి సంబంధించిన రూ.7.61 కోట్లు బోనస్ ఆన్లైన్ అయ్యాయి, మిగితావి త్వరగా ఆన్లైన్చేసే విధంగా ఆదేశించాం. ప్రభుత్వం నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమవుతాయి.
– శ్రీనాఽథ్, జిల్లా పౌరసరఫరాల అధికారి
న్యూస్రీల్

శనివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2025

శనివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2025

శనివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2025

శనివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2025