శాస్త్రీయ పద్ధతుల్లో పాడిపరిశ్రమతో అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

శాస్త్రీయ పద్ధతుల్లో పాడిపరిశ్రమతో అభివృద్ధి

Nov 21 2025 7:25 AM | Updated on Nov 21 2025 1:58 PM

Kondal Reddy

రిటైర్డ్‌ రిజిస్ట్రార్‌ కె.కొండల్‌రెడ్డి

లింగాలఘణపురం: గ్రామీణ ప్రాంత ప్రజలు శాస్త్రీయ పద్ధతుల్లో పాడిపరిశ్రమను చేపడితే అభివృద్ధి సాధ్యమవుతుందని పశువైద్య విశ్వవిద్యాలయం రిటైర్డ్‌ రిజిస్ట్రార్‌ కె.కొండల్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని సిరిపురం రైతు వేదికలో వి.వి.నర్సింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, సేవా స్ఫూర్తి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సంయుక్తంగా శాసీ్త్రయ పద్ధతుల్లో డెయిరీ, పాల ఉత్పత్తుల జోడింపుపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఎం.శశికుమార్‌, ప్రొఫెసర్‌ సాహిత్యారాణి, సేవాస్ఫూర్తి ఫౌండేషన్‌ ప్రాజెక్టు మేనేజర్‌ జి.రత్నాకర్‌, ఏఓ మమత, గిరిబాబు, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement