జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

Dec 18 2025 7:55 AM | Updated on Dec 18 2025 7:55 AM

జగిత్

జగిత్యాల

చివరి విడతలో 79.64 శాతం పోలింగ్‌ ప్రశాంతంగా పూర్తయిన పంచాయతీ ఎన్నికలు ఊపిరిపీల్చుకున్న అన్ని విభాగాల అధికారులు ఇక సర్పంచుల ప్రమాణస్వీకారమే తరువాయి..

న్యూస్‌రీల్‌

29.0/12.0

7

ఆండాళమ్మకు పంచామృతాభిషేకం

మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలోని ఆండాళ్‌ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, పంచామృతాభిషేకం నిర్వహించారు. తిరుప్పావై స్త్రోత్రాలు పఠించారు. ప్రధాన అర్చకులు రఘు, స్థానాచార్యులు కపీందర్‌, భక్తులు పాల్గొన్నారు.

లక్ష తులసి అర్చన

జగిత్యాలరూరల్‌: పొలాస శివారులోని సహస్ర లింగాల దేవాలయంలో బుధవారం శివకేశవులకు లక్ష తులసి ఆకులు సమర్పించారు. భక్తులు స్వామివారికి నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు నలమాసు గంగాధర్‌, భక్తులు పాల్గొన్నారు.

గరిష్టం/కనిష్టం

వాతావరణం

వాతావరణం పొడిగా ఉంటుంది. ఉదయం దట్టమైన పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది. రాత్రి చలిగాలులు కొనసాగుతాయి.

గురువారం శ్రీ 18 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

ముగిసిన ‘పల్లెపోరు’

మూడో విడత ఎన్నికల వివరాలు..

మండలాలు : బుగ్గారం,

ధర్మపురి, ఎండపల్లి, గొల్లపల్లి,

పెగడపల్లి, వెల్గటూర్‌

మొత్తం ఓటర్లు : 1,71,920

పోలైన ఓట్లు : 1,36,917

పోలింగ్‌ శాతం : 79.64 శాతం

అత్యధికం: వెల్గటూర్‌లో 84.15 శాతం

అత్యల్పం: ధర్మపురిలో 73.05 శాతం

జగిత్యాల1
1/8

జగిత్యాల

జగిత్యాల2
2/8

జగిత్యాల

జగిత్యాల3
3/8

జగిత్యాల

జగిత్యాల4
4/8

జగిత్యాల

జగిత్యాల5
5/8

జగిత్యాల

జగిత్యాల6
6/8

జగిత్యాల

జగిత్యాల7
7/8

జగిత్యాల

జగిత్యాల8
8/8

జగిత్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement