
మినహాయింపు ఇవ్వాలి
సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ప్రస్తుత పరిస్థితుల్లో టెట్ రాయాలంటే ఇబ్బందే. ప్రమోషన్లకు దగ్గరగా చాలామంది ఉపాధ్యాయులున్నారు. ఇప్పుడు రాయాలంటే కష్టగా ఉంటుంది. మినహాయింపు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.
– మచ్చ శంకర్, ఉపాధ్యాయుడు
ప్రభుత్వం చొరవ చూపాలి
ఉపాధ్యాయుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. టెట్ వల్ల చాలామంది ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యాయులందరూ టెట్ రా యాలంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది.
– అమర్నాథ్రెడ్డి, పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి

మినహాయింపు ఇవ్వాలి