
సద్వినియోగం చేసుకోవాలి
నూతన సాంకేతిక విద్యాబోధన, ప్రాక్టికల్స్కు ఏటీసీ ప్రత్యేకత. ఇది జిల్లాలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.45 కోట్లు ఖర్చుచేసింది. యువత సద్వినియోగం చేసుకుంటే మంచి ఉపాధి లభిస్తుంది.
– ఎమ్మెల్యే సంజయ్కుమార్
కోర్సుల్లో చేరండి
యువత ఆరు కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి. వీటిద్వారా విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుంది. కొన్నికోర్సుల్లో 40 సీట్లు ఉండగా, మరికొన్నింట్లో 24, 20 సీట్ల చొప్పున ఉన్నాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– రవీందర్, ప్రిన్సిపాల్, నూకపల్లి ఏటీసీ

సద్వినియోగం చేసుకోవాలి