
పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు పూర్తిచేయాల్సింటుంది
పనులు మంజూరైన పాఠశాలల్లో చాలావరకు 80శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోగా పూర్తిచేయాల్సింటుంది. ఆ దిశగా పర్యవేక్షణ కొనసాగుతోంది. ఇంకా పనులు ప్రారంభించని పాఠశాలల్లో ఈనెల చివరి వరకు పూర్తిచేయాలి.
– బి.మహేష్, జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్
వినియోగంలోకి తేవాలి..
ధర్మసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్లను మరమ్మతులు చేయడం సంతోషదాయకం. పాఠశాలలు తెరిచే నాటికి వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చేలా పనులు పూర్తి చేయాలి.
– వల్లెపు దేవి, విద్యార్థి తల్లి

పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు పూర్తిచేయాల్సింటుంది