పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు పూర్తిచేయాల్సింటుంది | - | Sakshi
Sakshi News home page

పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు పూర్తిచేయాల్సింటుంది

Jun 7 2025 1:18 AM | Updated on Jun 7 2025 1:18 AM

పాఠశా

పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు పూర్తిచేయాల్సింటుంది

పనులు మంజూరైన పాఠశాలల్లో చాలావరకు 80శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోగా పూర్తిచేయాల్సింటుంది. ఆ దిశగా పర్యవేక్షణ కొనసాగుతోంది. ఇంకా పనులు ప్రారంభించని పాఠశాలల్లో ఈనెల చివరి వరకు పూర్తిచేయాలి.

– బి.మహేష్‌, జిల్లా విద్యాశాఖ ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌

వినియోగంలోకి తేవాలి..

ధర్మసాగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్లను మరమ్మతులు చేయడం సంతోషదాయకం. పాఠశాలలు తెరిచే నాటికి వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చేలా పనులు పూర్తి చేయాలి.

– వల్లెపు దేవి, విద్యార్థి తల్లి

పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు పూర్తిచేయాల్సింటుంది
1
1/1

పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు పూర్తిచేయాల్సింటుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement