శరీరంలో వచ్చే అనేక శారీరక రుగ్మతలకు రక్తపోటు, మధుమేహం ప్రధాన కారణాలు అవుతున్నాయి. ఇవి అదుపులో లేకపోతే ప్రధాన అవయవాలు అన్నీ కూడా దెబ్బతింటాయి. రోజూవారీ ఉప్పు వాడకం 5 గ్రాముల కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. బీపీ వయస్సుతో సంబంధం లేకుండా, వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. అదుపులో పెట్టేందుకు యోగా చేయాలి. పొటాషియం, క్యాల్షియం ఉండే పాలు, పండ్లు లాంటి ఆహారాన్ని తీసుకోవాలి.
–డాక్టర్ కోగంటి కళ్యాణ్చక్రవర్తి, ఇన్ఫెక్షన్స్ స్పెషలిస్ట్, గుంటూరు
●


