శోభిల్లిన ధన గణపతి | - | Sakshi
Sakshi News home page

శోభిల్లిన ధన గణపతి

Sep 6 2025 5:29 AM | Updated on Sep 6 2025 5:29 AM

శోభిల్లిన ధన గణపతి

శోభిల్లిన ధన గణపతి

శోభిల్లిన ధన గణపతి

మంగళగిరి తాడేపల్లి మున్సిపల్‌ కారొరేషన్‌(ఎంటీఎంసీ) పరిధిలోని కాణిపాక వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన గణనాథుడిని శుక్రవారం రూ 17.55లక్షల కరెన్సీ నోట్లతో లక్ష్మీ గణపతిగా అలంకరించారు. భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఏర్పాట్లను ఉత్సవ కమిటీ ప్రతినిధులు లేళ్ల నరసింహారావు, గుండాల సాయి, పాశం శ్రీరామ్‌ పర్యవేక్షించారు.

– యర్రబాలెం(మంగళగిరి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement