
రెండు ఎకరాలు కొన్నా !
నాకు నాలుగు పశువులు ఉన్నాయి. వాటికి పచ్చి గడ్డి కొరతగా ఉండటంతో తెనాలి ప్రాంతం నుంచి గడ్డిని కొనుగోలు చేశా. రవాణా ఖర్చులతో కలిపి రూ. 23 వేల వరకు అయింది. ఏడాదికి సరిపోతుంది. ధర ఎక్కువైనా కొనుగోలు చేయక తప్పలేదు.
–చిట్టా హనుమంతురెడ్డి, రేపూడి
ప్రభుత్వమే సరఫరా చేయాలి
పశువులకు మేత చాలా ఇబ్బందిగా ఉంది. గత సంవత్సరం మాదిరి ఈ ఏడాది కూడా గడ్డి ధరలు ఆకాశాన్ని అంటాయి. మొదట్లో రెండు వేలు హెచ్చుగా ఉండి తరువాత కొద్దిగా ధర తగ్గింది. ప్రభుత్వం స్పందించి రైతులకు తక్కువ ధరకు అందజేయాలి.
– బద్దూరి బలరామిరెడ్డి, రేపూడి
●

రెండు ఎకరాలు కొన్నా !