
వైఎస్సార్ సీపీ మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శుల నియమా
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరిని పార్టీ మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శులుగా నియమితులయ్యారు.
ఈ మేరకు బుధవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన వజ్రాల జయరామిరెడ్డిని, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన దొంతిరెడ్డి అమర్రెడ్డిని మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శులుగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.

వైఎస్సార్ సీపీ మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శుల నియమా