గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

May 7 2025 2:20 AM | Updated on May 7 2025 2:20 AM

గుంటూ

గుంటూరు

బుధవారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2025

దుర్గగుడి ఈఓగా శీనానాయక్‌

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఈఓగా శీనా నాయక్‌ను నియమిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఆయన బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.

వైభవంగా బ్రహ్మోత్సవాలు

పొన్నూరు: సుందరవల్లీ సమేత సాక్షి భావన్నారాయణస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం పంచామృత స్నపన నిర్వహించారు.

శిక్షణ తరగతులు పరిశీలన

చుండూరు(వేమూరు): వలివేరు గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతులను ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వి సుబ్బురత్తమ్మ మంగళవారం పరిశీలించారు.

7

గుంటూరు1
1/3

గుంటూరు

గుంటూరు2
2/3

గుంటూరు

గుంటూరు3
3/3

గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement