కల్తీ, నాణ్యతా లోపాలపై ఫిర్యాదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

కల్తీ, నాణ్యతా లోపాలపై ఫిర్యాదు చేయాలి

Mar 23 2025 9:03 AM | Updated on Mar 23 2025 8:59 AM

గతంలో కిరోసిన్‌ అందుబాటులో ఉన్నప్పుడు పెట్రోల్‌, డీజిల్‌లో కొంతవరకు కల్తీ నడిచింది. రాష్ట్రంలో కిరోసిన్‌ను నిలిపివేసిన తర్వాత కల్తీకి అవకాశం లేదనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గతంలో పెట్రోల్‌లో కలపాల్సిన 7 శాతం ఇథనాల్‌ను 20 శాతానికి పెంచారు. కారణం పర్యావరణ కాలుష్యం పెరగకుండా చూసేందుకే. బంకుల్లో ఇబ్బందులు ఏర్పడితే తప్పక ఫిర్యాదు చేయాలి. నిబంధనలు పాటించని బంకు యజమానులకు ఫైన్‌ తప్పదు. ప్రజల్లో చైతన్యం చాలా ముఖ్యం.

– కోమలి పద్మ, జిల్లా పౌర సరఫరాల అధికారి, గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement