ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా ముఖచిత్రం
జిల్లా కేంద్రం : రాజమహేంద్రవరం
విస్తీర్ణం : 2,560.7 చదరపు కిలోమీటర్లు
అటవీ ప్రాంతం : 89.9 చదరపు కిలోమీటర్లు
రెవెన్యూ డివిజన్లు : 2
మండలాలు : 19 (ఇకపై 22)
మున్సిపల్ కార్పొరేషన్ : 1
మున్సిపాలిటీలు : 2
(మండపేటతో కలిపి ఇకపై 3)
రెవెన్యూ గ్రామాలు : 272
గ్రామ పంచాయతీలు : 300
ఓటర్లు : 16 లక్షలకు పైగా..


