ఏసీబీ స్పెషల్‌ కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ | Cash For Vote Case Trial In ACB Special Court | Sakshi
Sakshi News home page

ఏసీబీ స్పెషల్‌ కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ

Jul 5 2021 6:22 PM | Updated on Jul 5 2021 8:54 PM

Cash For Vote Case Trial In ACB Special Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఏసీబీ స్పెషల్‌ కోర్టులో సోమవారం ఓటుకు కోట్లు కేసు విచారణ జరిగింది. ఉదయ్‌సింహా, సెబాస్టియన్‌ విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా ఏసీబీ కోర్టు స్టీఫెన్‌సన్‌ గన్‌మెన్ల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. రేపు రేవంత్‌రెడ్డి అప్పటి గన్‌మెన్లను విచారించనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement