● గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వెలిగిన గ్రామాలు ● సకల సేవలకు సచివాలయాలు ● కార్పొరేట్‌కు దీటుగా పాఠశాలలు ● అన్నదాతకు అండగా రైతుభరోసా కేంద్రాలు ● అందుబాటులో విలేజ్‌ క్లినిక్‌లు ● ప్రస్తుత కూటమి పాలనలో పడకేసిన పల్లె ప్రగతి ● అసంపూర్తిగా భవనాలు ● అలంకారప్రాయ | - | Sakshi
Sakshi News home page

● గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వెలిగిన గ్రామాలు ● సకల సేవలకు సచివాలయాలు ● కార్పొరేట్‌కు దీటుగా పాఠశాలలు ● అన్నదాతకు అండగా రైతుభరోసా కేంద్రాలు ● అందుబాటులో విలేజ్‌ క్లినిక్‌లు ● ప్రస్తుత కూటమి పాలనలో పడకేసిన పల్లె ప్రగతి ● అసంపూర్తిగా భవనాలు ● అలంకారప్రాయ

May 28 2025 11:45 AM | Updated on May 28 2025 11:45 AM

● గత

● గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వెలిగిన గ్రామాలు ● సకల

● ఏడాది క్రితం వరకూ ఓ వెలుగు వెలిగిన రైతు భరోసా కేంద్రాలలను కూటమి ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలు మార్చేసింది. వాటి పనితీరును అస్తవ్యస్తం చేసేసింది. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం 30 సొన్నేగానిపల్లె ఆర్‌బీకే పరిధిలో సొన్నేగానిపల్లె, నాయనపల్లె, కూతేగౌనిపల్లె, బాబూనగర్‌, కేపీ మిట్ట, సంతూరు, గొల్లపల్లె, వెంకటేష్‌పురం గ్రామాల రైతులు ఉన్నారు. గత ఏడాది మే 20 నుంచి జూన్‌ 2వ తేదీ వరకూ ఈ ఆర్‌బీకేలో వేరుశనగ విత్తనాల పంపిణీ చేశారు. అయితే ఈ ఏడాది ఇప్పటికీ ఆ ఊసే లేదు. కనీసం ఒక్క ఎరువుల బస్తా కూడా రాలేదు. సిబ్బందిని కూడా రైతులకు అందుబాటులో లేకుండా కూటమి ప్రభుత్వం చేసేసింది. మంగళవారం ఉదయం ఆర్‌ఎస్‌కేకు వచ్చిన ఇన్‌చార్జి సైతం కార్యాలయంలో మీటింగ్‌ ఉందని వెళ్లిపోయాడు. దీంతో రోజంతా కేంద్రం మూతపడి ఉంది. ఇదే తంతు ఏడాదిగా జరుగుతుండడంతో ఇక్కడి వచ్చే రైతుల సంఖ్య కూడా తగ్గిపోయింది.

● గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వెలిగిన గ్రామాలు ● సకల 1
1/1

● గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వెలిగిన గ్రామాలు ● సకల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement