జర్నలిస్టుల హక్కులపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల హక్కులపై ఉక్కుపాదం

Sep 12 2025 6:13 AM | Updated on Sep 12 2025 6:13 AM

జర్నలిస్టుల హక్కులపై ఉక్కుపాదం

జర్నలిస్టుల హక్కులపై ఉక్కుపాదం

జర్నలిస్టుల హక్కులపై ఉక్కుపాదం

చంద్రబాబు ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోంది. కక్షగట్టి సాక్షి ఎడిటర్‌ ధనుంజయరెడ్డిపై కేసు నమోదు చేయడం అన్యాయం. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన జర్నలిజం, జర్నలిస్టుల హక్కుల రక్షణకు పాలకులు పాటుపడాలి. అంతేతప్ప ప్రభుత్వం – ప్రజలకు వారధిగా ఉంటూ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం సరికాదు. ఇలాంటి ఘటనలను ఫాసిస్టు చర్యగా భావిస్తున్నాం.

– ఆకుతోట ఆదినారాయణ, టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్‌), ఖమ్మం జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement