జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసేలా.. | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసేలా..

Sep 12 2025 6:13 AM | Updated on Sep 12 2025 6:13 AM

జర్నలిస్టులను  భయభ్రాంతులకు గురిచేసేలా..

జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసేలా..

జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసేలా.. ●

ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసేలా కుట్ర జరుగుతోంది. జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అక్కడి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. జర్నలిస్టులను ఏదోలా లోబర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఏపీలో సాక్షిపై, జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి. ఆధారాలు లేకున్నా సాక్షి ఎడిటర్‌ ధనుంజయ్‌రెడ్డిపై అక్కడి ప్రభుత్వం కక్ష సాధింపుగా వ్యవహరించడాన్ని మానుకోవాలి.

– కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, టీడబ్ల్యూజేఎఫ్‌

ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement