స్క్రీనింగ్‌ పరీక్షలతో చెక్‌ | - | Sakshi
Sakshi News home page

స్క్రీనింగ్‌ పరీక్షలతో చెక్‌

Sep 22 2025 6:54 AM | Updated on Sep 22 2025 6:54 AM

స్క్రీనింగ్‌ పరీక్షలతో చెక్‌

స్క్రీనింగ్‌ పరీక్షలతో చెక్‌

స్క్రీనింగ్‌ పరీక్షలతో చెక్‌

స్క్రీనింగ్‌ పరీక్షల ద్వారా క్యాన్సర్‌కు చెక్‌ పెట్టవచ్చు. ముఖ్యంగా మహిళలు 45 సంవత్సరాలు దాటాక ప్రతి ఏడాది మ్యామో గ్రామ్‌ పరీక్ష చేయించుకోవాలి. 55 సంవత్సరాలు దాటిన వారు సీ టీ స్కాన్‌, కొలనోస్కోపి చేయించుకోవాలి. తొమ్మిదేళ్ల నుంచి 11 ఏళ్లలోపు బాలికలకు, 45 సంవత్సరాల్లోపు మహిళలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేయించడం ద్వారా క్యాన్సర్‌ రాకుండా నివారించవచ్చు. హెపటైటీస్‌ బీని కూడా వ్యాక్సిన్‌ వేయించుకుని రాకుండా నిరోధించవచ్చు.

– డాక్టర్‌ బైరపనేని స్రవంతి, మెడికల్‌ అంకాలజిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement