గ్రహాల ఆధారంగా ముహుర్తాలు పంచాగంలో వివరించారు. పంచాంగం భవిష్యవాణిని తెలుపుతుంది. దినాధిపతులు, తారాబలం కూడా తెలుసుకోవచ్చు. వర్షాలు, పంటలు, కాలం తదితర అంశాలు, వ్యాపారాలు, ఉద్యోగాల తదితర అంశాలను పంచాంగం ద్వారా వెల్లడవుతాయి.
– శివకుమార్శర్మ, పంచాంగకర్త, మదనపల్లె.
శ్రీ పరాభవనామ సంవత్సరం మంచి మార్పునకు నాందిగా పలుకుతుంది. ఈ రోజు తలంటుస్నానం ఆచరించి నూతన వస్త్రాలు ధరించి ఇష్టదైవాన్ని పూజించాలి. ఉగాది పచ్చడి స్వీకరిస్తే మంచి జరుగుతుంది. అలాగే పంచాంగం వినడం ద్వారా అరిష్టాలు తొలగి శుభదాయకంగా ఉంటుంది. – అజయ్స్వామి,
వాస్తు, వేద పండితులు,మదనపల్లె.


