ఒంటిమిట్ట ముగిసిన ధ్వజస్తంభ జీర్ణోధరణ | - | Sakshi
Sakshi News home page

ఒంటిమిట్ట ముగిసిన ధ్వజస్తంభ జీర్ణోధరణ

Aug 29 2025 2:33 AM | Updated on Aug 29 2025 11:48 AM

‘జవహర

‘జవహర్‌ నవోదయ’లో మార్పులకు అవకాశం

‘జవహర్‌ నవోదయ’లో మార్పులకు అవకాశం రాష్ట్ర అనుబంధ విభాగాల్లో నియామకాలు ఒంటిమిట్టలో ముగిసిన ధ్వజస్తంభ జీర్ణోద్ధరణ జిల్లాలో టమాటా ఫంక్షనల్‌ మార్కెట్లు ఏర్పాటు ఎరువులు అధికధరలకు విక్రయిస్తే చర్యలు

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో గురువారం ఉదయం పూర్ణాహుతితో ధ్వజస్తంభ జీర్ణోధరణ శాస్త్రోక్తంగా ముగిసింది. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేలుకొల్పి అర్చన జరిపారు. ఉదయం 9 గంటలకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు, వాస్తుహోమం, కుంభస్థాపన, సయ్యాదివాసం, తత్వహోమాలు, పూర్ణాహుతి కళాకర్షణ జరిపారు. ఈనెల 27న సాయంత్రం ఆరుగంటలకు ధ్వజస్తంభ జీర్ణోద్ధరణకు అంకురార్పణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ ప్రశాంతి, సూపరింటెండెంట్‌ హనుమంతయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌ పాల్గొన్నారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement