రేపు కర్నూలుకు వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy to visit Kurnool on September 3 | Sakshi
Sakshi News home page

రేపు కర్నూలుకు వైఎస్‌ జగన్‌

Sep 2 2026 5:22 AM | Updated on Sep 2 2026 5:22 AM

YS Jagan Mohan Reddy to visit Kurnool on September 3

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షు­డు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌  గురువారం(3వ తేదీ) కర్నూలులో పర్యటించను­న్నారు. 

సెయింట్‌ జోసెఫ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌­లో జరగనున్న క­ర్నూ­లు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌­సీపీ నేత ఎస్వీ మోహన్‌రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు వైఎస్‌ జగన్‌ హాజరవుతారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement