సకల శుభాలు, విజయాలు సిద్ధించాలి: వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy Extends Vinayaka Chavithi 2025 Greetings to Andhra Pradesh People | Sakshi
Sakshi News home page

సకల శుభాలు, విజయాలు సిద్ధించాలి: వైఎస్‌ జగన్‌

Aug 27 2025 7:20 AM | Updated on Aug 27 2025 10:18 AM

YS Jagan Extends Vinayaka Chavithi Wishes

సాక్షి, తాడేపల్లి: నేడు వినాయకచవితి. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ సకల శుభాలూ కలిగి, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు.

వినాయకచవితి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌..‘రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలి. క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలి. సకల శుభాలు కలగాలి. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోవాలి. ప్రజలందరికీ సకల శుభాలూ కలిగి, విజయాలు సిద్ధించాలి. గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలి’ అని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement