61 మంది డీఎస్పీల బదిలీ

Transfer Of 61 DSPs In AP - Sakshi

పూర్తయిన కసరత్తు.. ఉత్తర్వులే తరువాయి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 61 మంది డీఎస్పీలు బదిలీ కానున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తు సోమవారం పూర్తయ్యింది. ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. వీరిలో 53 మంది సబ్‌ డివిజన్లు, పట్టణాల్లోని ప్రధాన ప్రాంతాలకు బదిలీ కాగా.. మరో 8 మంది ఇంటెలిజెన్స్‌ విభాగానికి బదిలీ అయ్యారు. వివరాలిలా ఉన్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top