61 మంది డీఎస్పీల బదిలీ

పూర్తయిన కసరత్తు.. ఉత్తర్వులే తరువాయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 61 మంది డీఎస్పీలు బదిలీ కానున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తు సోమవారం పూర్తయ్యింది. ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. వీరిలో 53 మంది సబ్ డివిజన్లు, పట్టణాల్లోని ప్రధాన ప్రాంతాలకు బదిలీ కాగా.. మరో 8 మంది ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ అయ్యారు. వివరాలిలా ఉన్నాయి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి