కృష్ణా నీటిపై కేంద్రం మౌనం తగదు: రైతు సంఘాలు | Telangana Should Follow Bachawat Tribunal Rules | Sakshi
Sakshi News home page

తెలంగాణ బచావత్‌ ట్రిబ్యునల్ నిబంధనలను పాటించాలి

Jul 25 2021 1:19 PM | Updated on Jul 25 2021 2:22 PM

Telangana Should Follow Bachawat Tribunal Rules - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా:  తెలంగాణ ప్రభుత్వం బచావత్‌ ట్రిబ్యునల్ నిబంధనలను పాటించాలని రైతు సంఘాలు కోరాయి. నీటి విషయంలో వైఎస్సార్‌ న్యాయంగా ముందుకెళ్లారన్నాయి. విద్యుదుత్పత్తి పేరుతో శ్రీశైలంలోని నీటిని అక్రమంగా తరస్తున్నారని, ప్రభుత్వ పోరాటం, కేఆర్‌ఎంబీ తీర్పుతో తెలంగాణ అక్రమ చర్యలకు అడ్డుకట్టపడుతుందని తెలిపాయి. ఇరు రాష్ట్రాలకు చట్టబద్ధమైన కేటాయింపులు జరగాలని, కృష్ణా నీటిపై కేంద్రం మౌనం తగదన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement