CM YS Jagan: 22న సీఎం వైఎస్‌ జగన్‌ కుప్పం పర్యటన  

CM YS Jagan Visit To Kuppam On September 22nd - Sakshi

కుప్పం(చిత్తూరు జిల్లా): సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 22న కుప్పం రానున్నట్లు పార్టీ  వర్గాలు తెలిపాయి. ఈ మేరకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్‌ ముఖ్యమంత్రి పర్యటనకు హెలిప్యాడ్‌ స్థలాలను గురువారం పరిశీలించారు.

కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నట్లు నేతలు తెలిపారు.

చదవండి: చంద్రబాబు 420.. లోకేశ్‌ 210

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top