వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను అభినందించిన సీఎం జగన్‌

CM YS Jagan Congratulated officials of Medical and Health Department - Sakshi

సాక్షి, అమరావతి: వైద్యఆరోగ్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఇటీవల వారణాసిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్యశాఖ టెలికన్సల్టేషన్‌ విభాగం, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల విభాగంలో రెండు అవార్డులను గెలుచుకుంది.

ఈ అవార్డులను కేంద్రం నుంచి మంత్రి రజని, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు అందుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సచివాలయంలో సీఎం జగన్‌ను కలిసి రాష్ట్రానికి వచ్చిన అవార్డులను చూపించారు.  

చదవండి: (Viral Video: నిజమే.. పార్టీ లేదు.. బొక్కా లేదు.. చంద్రబాబే స్వయంగా!)

(ఆ కారణంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని చెప్పారు: ఎంపీ మిథున్‌రెడ్డి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top