AgriGold: 300 మంది ఆత్మహత్యలకు చంద్రబాబే కారణం | AgriGold: Adapa Seshu Slams On Chadrababu Naidu | Sakshi
Sakshi News home page

AgriGold: 300 మంది ఆత్మహత్యలకు చంద్రబాబే కారణం

Aug 23 2021 2:44 PM | Updated on Aug 23 2021 3:09 PM

AgriGold: Adapa Seshu Slams On Chadrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలోనే అగ్రిగోల్డ్‌ వ్యవస్థ పుట్టిందని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలోనే అగ్రిగోల్డ్ బాధితులకు శఠగోపం పెట్టారని తెలిపారు. సోమవారం ఏర్పాటుచేసిన ఓ సమావేవంలో ఆయన మాట్లాడారు.. 300 మంది అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మహత్యలకు చంద్రబాబే కారణమని చెప్పారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా ఇచ్చారని గుర్తుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement