అధికార కార్యక్రమాల్లో ప్రాధాన్యం లేదు.. | - | Sakshi
Sakshi News home page

అధికార కార్యక్రమాల్లో ప్రాధాన్యం లేదు..

Aug 8 2025 7:33 AM | Updated on Aug 8 2025 7:33 AM

అధికార కార్యక్రమాల్లో ప్రాధాన్యం లేదు..

అధికార కార్యక్రమాల్లో ప్రాధాన్యం లేదు..

ప్రభుత్వం నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాల్లో అధికారులు మాకు గుర్తింపు ఇవ్వడం లేదు. జోగుంపేట ఎంపీటీసీగా, గొలుగుండ మండల వైస్‌ ఎంపీపీగా ఉన్న నాకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు. కొన్ని కార్యక్రమాలకు ఏదో నామమాత్రంగా సమాచారం ఇస్తున్నారు. మొత్తం టీడీపీ నాయకులే ఎంపీటీసీలు, ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారు. జీతాలైతే ఎన్నికల్లో కోడ్‌ కారణంగా నిలిచిపోయాయి. ఇప్పటి వరకూ ఇవ్వనేలేదు.

– జక్కు నాగమణి, వైస్‌ ఎంపీపీ, గొలుగొండ మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement