ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌కు 65 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌కు 65 అర్జీలు

Apr 7 2026 8:01 AM | Updated on Apr 7 2026 8:01 AM

అర్జీదారుల సమస్యను వింటున్న అదనపు ఎస్పీ మోహనరావు

అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 65 అర్జీలు వచ్చాయి. అదనపు ఎస్పీ ఎల్‌.మోహనరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వారివారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో ఉన్న సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భూ తగాదాలు–28, కుటుంబ కలహాలు– 5, మోసపూరిత వ్యవహారాలు–2, ఇతర విభాగాలకు చెందినవి – 30 అర్జీలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement