రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Oct 29 2025 7:41 AM | Updated on Oct 29 2025 7:41 AM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ఎటపాక: మండలంలోని సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్‌ ఉద్యోగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వైద్య శాఖలో పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన చిలుకూరి ముక్తేశ్వరరావు(63) సోమవారం రాత్రి ద్విచక్రవాహనంపై చింతూరు నుంచి భద్రాచలం వస్తున్నాడు. ఈ క్రమంలో నెల్లిపాక నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న స్విఫ్ట్‌ డిజైర్‌ కారు ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి డీకొట్టింది. ఈ ప్రమాదంలో ముక్తేశ్వరరావు తీవ్ర గ్రాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య లలిత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదంలో మృతి చెందిన ముక్తేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement