నిర్లక్ష్యానికి నిదర్శనం | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యానికి నిదర్శనం

May 2 2025 1:10 AM | Updated on May 2 2025 1:10 AM

నిర్లక్ష్యానికి నిదర్శనం

నిర్లక్ష్యానికి నిదర్శనం

ముంచంగిపుట్టు: ఆస్పత్రుల్లో ప్రసవం అయిన తల్లీ బిడ్డలను సురక్షితంగా ఇంటికి తరలించే తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు సుస్తీ చేసింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సేవలు అందించిన తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ల నిర్వహణను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేయడంతో ఈ జబ్బు పట్టుకుంది. ముంచంగిపుట్టు కమ్యూనిటీ ఏరియా ఆసుపత్రి ఆవరణంలో గురువారం ఈ వాహనం స్టార్ట్‌ అవ్వకపోవడంతో.. బాలింత బంధువులు సాయం పట్టారు. వారు తోయడంతో అంబులెన్స్‌ స్టార్ట్‌ అయింది. ప్రతి రోజు తల్లీ బిడ్డ అంబులెన్స్‌ స్టార్ట్‌ చేసేందుకు ఇదే రకమైన ఇబ్బంది ఎదురవుతోంది.

తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు అనారోగ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement