జీపీవోల నూతన కార్యవర్గం | - | Sakshi
Sakshi News home page

జీపీవోల నూతన కార్యవర్గం

Dec 8 2025 8:00 AM | Updated on Dec 8 2025 8:00 AM

జీపీవోల నూతన కార్యవర్గం

జీపీవోల నూతన కార్యవర్గం

కైలాస్‌నగర్‌: గ్రామ పరిపాలన అధికారుల (జీ పీవో) సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా ఇందూర్‌ గంగన్న, ప్రధాన కార్యదర్శిగా అయ్యూబ్‌, ఉపాధ్యక్షులుగా సాయి, సలీం, అ సోసియేట్‌ అధ్యక్షుడిగా శ్రీధర్‌, కోశాధికారిగా వామన్‌, మహిళా అధ్యక్షురాలిగా అనసూయ, ఉపాధ్యక్షురాలిగా సువర్ణ, ప్రధాన కార్యదర్శిగా అహల్య, సహాయకార్యదర్శులుగా నరేశ్‌కుమార్‌, పులి స్వామి, కార్యవర్గ సభ్యులుగా పురుషో త్తం, శంకర్‌, అరుణ్‌, వినోద్‌, అక్షయ్‌, రమేశ్‌, అరవింద్‌, జ్యోతి ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement