ఏటీసీల్లో యువతకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఏటీసీల్లో యువతకు శిక్షణ

Oct 10 2025 7:50 AM | Updated on Oct 10 2025 7:50 AM

ఏటీసీల్లో యువతకు శిక్షణ

ఏటీసీల్లో యువతకు శిక్షణ

ఉట్నూర్‌రూరల్‌: ప్రభుత్వం అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ) ఏర్పాటు చేసి యువతకు ఆధునిక సాంకేతిక వృత్తి విద్య కోర్సుల్లో శిక్షణ ఇస్తోందని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తెలిపారు. గురువారం కేబీ ప్రాంగణంలోని అ డ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ను సందర్శించి ని ర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచానికి అనుగుణంగా యువతకు సాంకేతిక శిక్షణ ఇ చ్చేందుకు ప్రభుత్వం అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి వృత్తి విద్య కోర్సులు అందిస్తోందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పనులు త్వరగా పూర్తి చేయించాలని ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌ను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement