
ట్రిపుల్ఐటీ నోటిఫికేషన్ విడుదల
ట్రిపుల్ఐటీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. బాసర క్యాంపస్కు 1500 సీట్లు, కొత్తగా మహబూబ్నగర్ సెంటర్కు 180 సీట్లు కేటాయించారు.
జిల్లా కేంద్రంలోని కుమురంభీం కాలనీలో గల ప్రాథమిక పాఠశాల పరిస్థితి ఇది. ఇందులో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు దాదాపు 60 మంది వరకు చదువుతున్నారు. ఈ బడికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. నిర్మాణ పనులు పూర్తి కాక పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం అద్దె భవనంలో తరగతులు కొనసాగుతున్నాయి. ఒకట్రెండు గదులు ఉండడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.