
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
ఇచ్చోడ: మండల కేంద్రంలోని తహసీల్దార్ కా ర్యాలయంలో శుక్రవారం 63 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే అనిల్జాదవ్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.లక్షతో పా టు అదనంగా తులం బంగారం ఇస్తామని మో సం చేసిందని ఆరోపించారు. పార్టీ మండల క న్వీనర్ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ నిమ్మల ప్రీ తంరెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు గాడ్గే సభా ష్, నాయకులు నర్వాడే రమేశ్, సాబీర్, తహసీ ల్దార్ సత్యనారాయణ్వు తదితరులున్నారు.