
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్టౌన్: ప్రజా సమస్యల పరిష్కారాని కే ప్రజా ఫిర్యాదుల నిర్వహణ చేపడుతున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ముఖ్య కార్యాలయంలో సోమవా రం గ్రీవెన్స్డే నిర్వహించారు. ఆయా ప్రాంతా ల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యలపై ఫిర్యాదులు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. బాధి తుల సమస్యలను పరిష్కరించి సత్వర న్యా యం చేసినప్పుడే పోలీసు వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతుందన్నారు. ఈ వారం 15 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఇందులో సీసీ రాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి కవిత, సిబ్బంది పాల్గొన్నారు.