విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలి

Nov 11 2023 1:04 AM | Updated on Nov 11 2023 4:43 AM

న్యూస్‌రీల్‌

విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలి

ఆదిలాబాద్‌టౌన్‌: విద్యుత్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్‌ యువజన విభాగం అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ సంపత్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపో యి రోజులు గడుస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. ఆయన వెంట రైతులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement