-
భారీగా ఏర్పాటైన కంపెనీలు, కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
దేశీయంగా ఈ ఏడాది ఏప్రిల్ – జూన్ మధ్యకాలంలో కొత్త కంపెనీల సంఖ్య 17,200 పైచిలుకు పెరిగింది. దీంతో జూన్ ఆఖరు నాటికి క్రియాశీలకంగా ఉన్న మొత్తం కంపెనీల సంఖ్య 13.7 లక్షలకు చేరింది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఇందర్జిత్ సింగ్ ఈ విషయాలు తెలిపారు. ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో కొత్తగా 36,191 కంపెనీలు ఏర్పాటయ్యాయిని, గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన కొత్త సంస్థల సంఖ్య 18,968 అని ఆయన పేర్కొన్నారు. దీంతో కొత్త సంస్థల సంఖ్య 17,223 మేర పెరిగినట్లయిందని మంత్రి వివరించారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా కంపెనీలపై ప్రతికూల ప్రభావమేదైనా ఉందా అన్న ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. చదవండి: మరోసారి బ్రేకులు, వీడియోకాన్ టేకోవర్పై స్టే -
రాజకీయాలకు గుడ్ బై చెప్పిన ఎన్నారై ఎంపీ
సింగపూర్: సింగపూర్లో ఎన్నారై ఎంపీ ఇంద్రజిత్ సింగ్ (55)రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మరికొన్ని నెలలో దేశంలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఫేస్ బుక్లో పోస్ట్ చేశారు. 1997లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) తరపున పోటీ చేసి గెలిచారు. నాటి నుంచి ఎంపీగా ఆయన గెలుస్తూ వచ్చారు. పంజాబ్లో జన్మించిన ఇంద్రజిత్... వ్యాపారవేత్తగా రాణించడమే కాకుండా తనదైన శైలిలో ప్రసంగాల ద్వారా ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. -
ప్రత్యేక చిక్కులు!
* ఏపీ, తెలంగాణతోపాటు చాలా రాష్ట్రాలు కోరుతున్నాయి * రెండు రాష్ట్రాలకూ పరిశీలనలో పన్ను మినహాయింపు * లోక్సభకు తెలిపిన కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా, పన్ను మినహాయింపులపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 94(1) ప్రకారం రెండు రాష్ట్రాలకు పన్ను మినహాయింపు అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి రావు ఇందర్జిత్సింగ్ లోక్సభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ ఎంపీ పి.వి.మిథున్రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్లు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. పన్ను మినహాయింపును పరిశీలిస్తామన్న మంత్రి.. స్పెషల్ స్టేటస్పై ఆచితూచి స్పందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఒడిశా, రాజస్తాన్, జార్ఖండ్, బిహార్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి ఈ డిమాండ్లు ఉన్నాయని చెప్పారు. ‘జార్ఖండ్, ఒడిశా, రాజస్తాన్ రాష్ట్రాలు స్పెషల్ స్టేటస్ హోదా పొందేందుకు జాతీయ అభివృద్ధి మండలి (ఎన్డీసీ) నిబంధనలు అంగీకరించటం లేదని కేంద్రం ఇప్పటికే తెలియచేసింది. బిహార్ విషయంలో కూడా నిబంధనలకు అనుగుణంగా లేదని ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్(ఐఎంజీ) పేర్కొంది’ అని వివరించారు. ఎన్డీసీ నిబంధనల ప్రకారం స్పెషల్ కేటగిరీ హోదా దక్కాలంటే పర్వత శ్రేణులతో కూడుకున్న ప్రాంతం, తక్కువ జనసాంద్రత, గిరిజన జనాభా ఎక్కువగా ఉం డడం, పొరుగు దేశాల సరిహద్దుల్లో ఉండడం, ఆర్థిక, మౌలికపరమైన వెనకబాటుతనం, ఆర్థిక చిక్కుల్లో ఉండడం లాంటి నిబంధనలను సంతృప్తి పరచాల్సి ఉంటుందన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
Viral Video: స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్పై ప్రిన్సిపాల్ దాడి
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement