-
బాపట్ల జిల్లా అద్దంకిలో టీడీపీ నేతల దౌర్జన్యం
-
అద్దంకిలో లోకేష్ ప్రసంగిస్తుండగానే వెనుదిరిగిన కార్యకర్తలు
-
104వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, ఒంగోలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 104వ రోజు ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. సోమవారం ఉదయం ఆయన అద్దంకి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం తక్కెళ్లపాడు చేరుకుంటారు. అక్కడ జనంతో వైఎస్ జగన్ మమేకం అవుతారు. ఆ తర్వాత నాగులపాడు, వెంకటాపురం, అలవలపాడు మీదగా యాత్ర కొనసాగుతుంది. ఇప్పటివరకూ వైఎస్ జగన్ 1,398.4 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. -
పీఎఫ్ కార్యాలయం ఆఫీసర్ ఇన్చార్జిగా అద్దంకి
కాకినాడ సిటీ : ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ, కేంద్ర శ్రామిక మంత్రిత్వశాఖ చేపట్టిన సరళీకృత విధానంలో భాగంగా కాకినాడలో ఏర్పాటు చేసిన జిల్లా పీఎఫ్ కార్యాలయం ప్రథమ ఆఫీసర్ ఇ¯ŒSచార్జిగా అద్దంకి అమరేశ్వరరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎఫ్ సభ్యుల సేవలు విస్తృతం చేసేందుకు, ఉద్యోగుల పీఎఫ్ సభ్యత్వం నమోదు పెంచేందుకు, పీఎఫ్ బకాయిలు వసూలు చేసేందుకు త్వరలో రాజమండ్రి పీఎఫ్ ఆఫీస్ నుంచి అదనపు సిబ్బందిని ఇక్కడ కాకినాడ పీఎఫ్ ఆఫీస్కు బదలాయిస్తారన్నారు. పీఎఫ్ సభ్యులు, సంస్థ యజమానుల సేవలకు, పీఎఫ్ సిబ్బంది సంఖ్యకు అనుగుణంగా కాకినాడ పీఎఫ్ కార్యాలయం విస్తరణ జరుగుతుందన్నారు. పీఎఫ్ పెన్ష¯ŒSదారులు ఆధార్ లింక్లో వారిలో జీవన ప్రమాణ పత్రాలను దాఖలు చేయాలని కోరారు. -
ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో మరోసారి భూమి కంపించింది. సోమవారం వేకువజామున 2.43 గంటలకు రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో జనాలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగుతు తీశారు. అద్దంకి, సంతనూతలపాడు, కొరిశపాడు, మేదరమెట్ల పరిసర ప్రాంతాల్లో భూమి కంపించినట్లు తెలుస్తోంది. కాగా గతంలోనూ చాలాసార్లు ప్రకాశం జిల్లాలో భూమి కంపించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement