ఇద్దరు అగ్ర నేతల వల్లే... | two top leaders want to stall House, says Arun Jaitley | Sakshi
Sakshi News home page

ఇద్దరు అగ్ర నేతల వల్లే...

Aug 10 2015 2:30 PM | Updated on Sep 3 2017 7:10 AM

ఇద్దరు అగ్ర నేతల వల్లే...

ఇద్దరు అగ్ర నేతల వల్లే...

జీఎస్టీ బిల్లును అడ్డుకోవడానికే సుష్మ స్వరాజ్ రాజీనామా అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు.

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లును అడ్డుకోవడానికే సుష్మ స్వరాజ్ రాజీనామా అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు.

సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేయడాన్ని ఎక్కువ మంది కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నా... ఇద్దరు అగ్ర నేతలు సభా కార్యకలాపాలను అడ్డుకోవాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. దేశ అభివృద్దికి కాంగ్రెస్ పార్టీ ఆటంకం కలిగిస్తోందని జైట్లీ విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement