మెదక్ డీఈవోపై సస్పెన్షన్ వేటు | Medak DEO suspended by telangana govt | Sakshi
Sakshi News home page

మెదక్ డీఈవోపై సస్పెన్షన్ వేటు

Aug 4 2015 11:28 PM | Updated on Aug 11 2018 4:59 PM

మెదక్ డీఈవో తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సస్పెండ్ చేసింది.

హైదరాబాద్: మెదక్ డీఈవో ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఉద్యోగుల బదిలీల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ మెదక్ డీఈవో ఏ రాజేశ్వరరావుపై ఆరోపణలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేస్తూ వేటు వేసింది.

ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. ఆయన స్థానంలో మెదక్ డీఈవోగా నజీముద్దీన్ ను నియమించగా, ఖమ్మం డీఈవోగా ఎన్ రాజేశ్ ను నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement