ముంబై: ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో భారత్ అద్భుత విజయంతో విరాట్ కోహ్లి-మహేంద్రసింగ్ ధోనీ మధ్య మళ్లీ కెప్టెన్సీ పోరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం వన్డేలు, టీ-20లకు నేతృత్వం వహిస్తున్న ధోని.. ఆ నాయకత్వ పగ్గాలు కోహ్లికి అప్పగించి.. ఆయన నాయకత్వంలో ఆడక తప్పదంటూ టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ టెస్టు సారథిగా కోహ్లి విజయవంతమవ్వడం సహజంగానే ధోనీపై ఒత్తిడి పెంచిందని చెప్పాడు. అయితే, కెప్టెన్గా కొంతకాలం ధోనీని కొనసాగించడమే మంచిందంటూ పేర్కొన్నాడు.
ధోనీ టెస్టు సారథి పగ్గాలు కోహ్లికి అప్పగించిన నాటినుంచి భారత్ వరుసగా ఐదు టెస్టు సిరీస్లు గెలుపొందింది. వరుసగా 18 టెస్టుల్లో పరాజయం అన్నదే ఎరుగకుండా కోహ్లిసేన దూసుకుపోతున్నది. పరిమిత ఓవర్ల మ్యాచ్లకు ధోనీ సారథ్యం వహిస్తున్నప్పటికీ కోహ్లి అసాధారణ దూకుడుతో ఆ పగ్గాలు కూడా అతనికే అప్పగించాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో గంగూలీ స్పందిస్తూ రానున్న ఇంగ్లండ్ వన్డే, టీ20 సరీస్ ధోనీకి అత్యంత కీలకమని వ్యాఖ్యానించాడు.
కోహ్లికి కెపెన్సీ బదలాయింపుపై స్పందిస్తూ 'ఇది సమర్థనీయమైన ప్రశ్నే. టెస్టుల్లో కోహ్లి విజయం సెలెక్టర్ల మీద ఒత్తిడి పెంచుతుంది. అయితే, విరాట్ కొంతకాలం వేచి ఉండకతప్పదు. ఒకరోజు అతను తప్పకుండా వన్డేలకు కూడా కెప్టెన్ అవుతాడు. కానీ కొంతకాలం ఆగాలి. ఇక సెలెక్టర్లు 2019 వరల్డ్ కప్కు ఎవరిని కెప్టెన్గా నియమించాలనేదానిపై ఇప్పటినుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కాబట్టి రానున్న ఇంగ్లండ్ వన్డే, టీ-20 సిరీస్ ధోనీకి కీలకం' అని గంగూలీ మీడియాతో చెప్పాడు.
కోహ్లి-ధోనీ పోరు: గంగూలీ మద్దతు ఎవరికి?
Published Wed, Dec 21 2016 12:05 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement