మల్హర్ మండలం తాడిచెర్ల గ్రామంలో పైడాకుల శ్రీనివాస్(30) అనే యువరైతు సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
మల్హర్(కరీంనగర్): మల్హర్ మండలం తాడిచెర్ల గ్రామంలో పైడాకుల శ్రీనివాస్(30) అనే యువరైతు సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.