రోహిత్ మృతికి కేంద్రమే బాధ్యత వహించాలి | The central government responsible for the death of Rohit | Sakshi
Sakshi News home page

రోహిత్ మృతికి కేంద్రమే బాధ్యత వహించాలి

Jan 27 2016 3:18 PM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ మృతికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ మృతికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ జిల్లా కేంద్రంలో దీక్షకు దిగారు. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతిఇరానీలను వెంటనే మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement