
సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం(8న) మహిళలకు ప్రత్యేక సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Mar 8 2018 2:10 AM | Updated on Mar 8 2018 2:10 AM
సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం(8న) మహిళలకు ప్రత్యేక సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.