బైక్‌ను ఢీకొట్టిన టాటా ఏస్‌.. ఒకరి మృతి | tata ace hits bike one died | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన టాటా ఏస్‌.. ఒకరి మృతి

Oct 14 2017 9:23 AM | Updated on Aug 30 2018 4:15 PM

tata ace hits bike one died - Sakshi

సాక్షి, కరీంనగర్: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని రామడుగు మండలం వెదిర వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న టాటా ఏస్‌ వాహనం ఎదురుగా వస్తున్న పల్సర్‌ బైక్‌ను ఢీకొట్టింది.

ఈప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement