400 క్వింటాళ‍్ల రేషన్‌ బియ‍్యం పట్టివేత | ration rice caught in suryapet | Sakshi
Sakshi News home page

400 క్వింటాళ‍్ల రేషన్‌ బియ‍్యం పట్టివేత

Jul 15 2017 11:53 AM | Updated on Sep 5 2017 4:06 PM

రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు.

సూర్యాపేట: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం పాతర్లపాడు శివారు బోరింగ్‌తండా వద్ద శనివారం ఉదయం చోటు చేసుకుంది. సుమారు 400 క్వింటాళ్ల రేషన్ బియ్యం పోలీసులు పట్టుకున్నారు. బియ్యం లారీని స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement