టిప్పర్, బైక్ ఢీ : ఒకరు మృతి | Man dies in Road accident | Sakshi
Sakshi News home page

టిప్పర్, బైక్ ఢీ : ఒకరు మృతి

Sep 11 2015 7:02 PM | Updated on Aug 30 2018 3:56 PM

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.

నర్సంపేట (వరంగల్) : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండల కేంద్రం శివారులో బైక్‌పై వెళుతున్న వ్యక్తిని వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మండలంలోని దాసరిపల్లి గ్రామానికి చెందిన నాగరాజు(25)గా పోలీసులు గుర్తించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement