నల్లగొండ రూరల్/చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం కోదండరాంకు తృటిలో ప్రమాదం తప్పింది. జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఇన్నోవా వాహనంలో హైదరాబాద్కు బయలుదేరారు.
వెలిమినేడు గ్రామ శివారు పిట్టంపల్లి క్రాస్రోడ్డు వద్దకు రాగానే రోడ్డు దాటుతున్న బైక్ను ఇన్నోవా ఢీకొట్టి డివైడర్ను ఎక్కి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో కోదండరాంకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మరో వాహనంలో ఆయన హైదరాబాద్కు ప్రయాణమయ్యారు. ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన లడే మహేశ్, చిల్లూరి మధుకు గాయాలయ్యాయి.
కోదండరాంకు తప్పిన ప్రమాదం
Published Mon, Feb 12 2018 12:49 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement