గుండాల (ఖమ్మం): కనీసం రోడ్డు సౌకర్యం లేని గుండాల ప్రాంతం అభివృద్ధికి 30 ఏళ్ల క్రితమే బాటలు వేశానని, నేటి వరకు మంత్రిగా అనేక పనులు చేయించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపా రు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించిన ఆయన గుండాలలో టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. రోడ్లు, చెరువులు, నిర్మించామని, సబ్ స్టేషన్ పూర్తి చేశామని, ఉమ్మడి రాష్ట్రంలోనే తన ఇన్నేళ్ల పాలనలో తుమ్మలను గుర్తుపెట్టుకున్న మండలం గుండాల అని ఆనందం వ్యక్తం చేశారు. గుండాల– ఇల్లెందు, చె ట్టుపల్లి, సాయనపల్లికి రోడ్లు వేయించానన్నారు. ఇటీవల టీఆర్ఎస్ పాలనలో రూ.300 కోట్లు మం జూరు చేయించామని వెల్లడించారు. గ్రామాల మధ్య లింకు రోడ్లు, 14 చోట్ల వాగులపై బ్రిడ్జిల నిర్మాణాలు సాగుతున్నాయని అయినా కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి శూన్యమని చెప్పడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మిషన్ కాకతీ య, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణ లక్ష్మి, ఆస రా పింఛన్లు 24 గంటల కరెంటు సరపరా పథకాలతో ప్రజలందరికీ లబ్ధి చేకూరుతోందని వివరించారు.
పాయంను ఆదరించండి : ఎంపీ సీతారాంనాయక్
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆళ్లపల్లి, గుండాల మండలాలను అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్నారని, మళ్లీ ఆయ నను ఆదరించి, గెలిపించుకోవాలని ఎంపీ సీతా రాం నాయక్ అన్నారు. గత 60ఏళ్లు పాలనలో ఉ న్న కాంగ్రెస్ పాలకులు చేయలేని పథకాలు, అభివృద్ధిని చూసి ఓర్వలేక దుర్మార్గపు మాటలు జారు తున్నారని ఆరోపించారు. రానున్నది టీఆర్ఎస్ పాలననేని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖా యమని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలంతా పాయం వెన్నంటే ఉంటూ అహర్నిషలు కష్టపడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ చాట్ల పద్మ, జిల్లా నాయకులు భవానీశంకర్, పేరయ్య, సత్య నారాయణ, పైడి వెంకటేశ్వర్లు, మండల అధ్యక్ష, కార్యదర్శులు తెల్లం బాస్కర్, ఎస్కె.ఖదీర్, టీ.రాము, ముకుందాచారి, బచ్చల రామయ్య, రషీద్, కుంజ బుచ్చయ్య, బాటయ్య, బుచ్చయ్య, గణేష్, లలిత, నిర్మల, లక్ష్మీనారాయణ, ముఖేష్, దారా అశోక్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిలో రాజీపడలే..
Published Tue, Oct 9 2018 6:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Advertisement